epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ ఫిర్యాదు

కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ సమావేశాలను సీఎం రేవంత్ తప్పుదోవ పట్టించారని అందులో పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌తో పాటు కృష్ణా జలాల్లో నీటి వాటాలపై సమావేశాన్ని తప్పుదోవ పట్టించి సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని అందులో వివరించారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శికి ఫిర్యాదు నోటీసులు అందజేశారు.

Revanth Reddy
Complaint Against CM Revanth Reddy

Read Also: చంద్రబాబుతో ధోనీ మీటింగ్.. ఎందుకంటే..?

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>