epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

వైఎస్ జ‌గ‌న్‌కు అస్వ‌స్థ‌త‌.. పులివెందుల‌లో కార్యక్ర‌మాల‌న్నీ ర‌ద్దు

క‌లం వెబ్ డెస్క్ : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్(YS Jagan) బుధ‌వారం స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఆయ‌న జ్వ‌రంతో బాధ ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు వైద్యులు ప‌రీక్షించి ఆయ‌న‌ను విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించారు. దీంతో నేడు వైఎస్ జ‌గ‌న్ పులివెందుల‌(Pulivendula)లో పార్టీ కార్య‌క్ర‌మాల‌న్నీ ర‌ద్దు చేసుకున్నారు. ఈ విష‌యాన్ని పార్టీ సోష‌ల్ మీడియా అధికారిక ఖాతా నుంచి వెల్ల‌డించారు.

Read Also: మాట నిలబెట్టుకున్న పవన్.. నాగేశ్వరమ్మతో ఆత్మీయ సంభాషణ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>