వైసీపీ ఆఫీస్‌లో ఉగాది వేడుక‌లు.. పాల్గొన్న జ‌గ‌న్ దంప‌తులు

క‌లం, వెబ్ డెస్క్‌: తాడేప‌ల్లిగూడెంలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో ఉగాది (Ugadi) వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ (YS Jagan) సతీ సమేతంగా వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఆఫీసులో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం పూజారి పంచాంగ శ్ర‌వ‌ణం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్ రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ వేడుక‌ల‌కు వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున హాజ‌ర‌య్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>