Mobile Popup Ad
Mobile Popup Ad

తీవ్ర విషాదం.. గోదావరిలో స్నానానికి వెళ్లి ముగ్గురు గల్లంతు

కలం, వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లా బాసర (Basara)లో మంగళవారం తీవ్ర విషాదం నెలకొంది. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా ప్రమాదవశాత్తు ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన భక్తులు సికింద్రాబాద్‌ లోని కాచిగూడ చెప్పల్ బజార్‌కు చెందిన సొంత అన్నదమ్ములు చంద్రశేఖర్(38), రామచందర్(36) మల్లేష్ కుమార్ (31)లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలాన్ని పరిశీలించి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషాద ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>