కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న అజారుద్దీన్ (Azharuddin), కోదండరాం ల గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిద్దరిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారిక జీవో విడుదల చేసింది. సుమారు 8 నెలల పాటు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో లైన్ క్లియర్ అయింది. గవర్నర్ ఓకే చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి పదవులు కేటాయిస్తూ జీవో జారీ చేసింది.
Read Also: సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్.. 300 ప్రత్యేక బృందాలతో దాడులు
Follow Us On : WhatsApp

