కలం, వెబ్ డెస్క్ : భూమి బంగారం కాదు అంతకుమించి. తెలంగాణ (Telangana Land) భూవేలంలో కొత్త రికార్డులు బద్దలవుతున్నాయి. రాయదుర్గంలో ఎకరం ఏకంగా రూ.237 కోట్ల ధర పలికింది. రాయదుర్గం సర్వే నం. 83/1 లో 6 ఎకరాల 29 గుంటలకు టీజీఐఐసీ వేలం నిర్వహించింది. ఈ వేలంలో ఎకరం రూ. 237 కోట్లకు అమ్ముడుపోయింది. గతేడాది ఇదే ప్రాంతంలో ఎకరం భూమి రూ.177 కోట్ల రికార్డు ధర పలికింది.
Read Also: ‘పెద్ది’ గురించి రామ్ చరణ్ను అడిగిన ప్రధాని మోదీ
Follow Us On : WhatsApp

