Mobile Popup Ad
Mobile Popup Ad

టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

కలం, వెబ్​ డెస్క్​ : దేశవ్యాప్తంగా రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్​ విడుదలైన నేపథ్యంలో ఆయా పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్​ టీడీపీ నుంచి అభ్యర్థుల లిస్ట్​ ఖరారు అయింది. టీడీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థులు (TDP Rajya Sabha Candidates) గా సానా సతీష్​, భాష్యం రామ కృష్ణ, చింతకాయల విజయ్ పేర్లు ఖరారు అయ్యాయి. ఈ మేరకు ఏపీ సీఎం, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థులకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించారు. కాగా, జనసేన నుంచి రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్​ పేరును ఇప్పటికే జనసేన ప్రకటించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>