epaper
Wednesday, February 18, 2026
epaper

తమిళ బీజేపీ నేత అన్నామలై షాకింగ్ నిర్ణయం

కలం, డెస్క్ : తమిళనాడు బీజేపీ అగ్ర నేత అన్నామలై (Annamalai) షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అన్నామలై ఆరు నియోజకవర్గాలకు ఇన్ చార్జిగా ఉన్నారు. తాజాగా ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తన తండ్రి అనారోగ్య సమస్యల వల్లే తప్పుకుంటున్నట్టు తెలిపారు అన్నామలై. అన్నామలై తమిళనాడు బీజేపీ చీఫ్‌ గా గత అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగారు. పార్టీ దారుణంగా ఓడిపోవడంతో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కానీ అన్నామలైకు తమిళనాడులోనే కాకుండా దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది.

Read Also: మణిపూర్​ సీఎంగా యమ్నం ఖేమ్​చంద్!​

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>