టీ20 వరల్డ్​ కప్​: టాస్​ గెల్చిన కివీస్​.. భారత్​ బ్యాటింగ్​

కలం, వెబ్​ డెస్క్​: అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగబోయే టీ20 వరల్డ్​ కప్​ 2026లో(T20 World Cup 2026) న్యూజిలాండ్​ టాస్​ గెల్చింది. ఆ జట్టు కెప్టెన్​ మిచెల్ శాంట్నర్​ ఫీల్డింగ్​ ఎంచుకున్నాడు. దీంతో కాసేపట్లో భారత్​ మొదట బ్యాటింగ్​కు దిగనుంది. కాగా, అంతకుముందు ట్రోఫీని విన్నింగ్​ కెప్టెన్లు ధోనీ, రోహిత్​ శర్మ తీసుకొచ్చారు.

తుది జట్లు :

భారత్​ : అభిషేక్​ శర్మ, సంజు శాంసన్​(వికెట్​ కీపర్​), ఇషాన్​ కిషన్​, సూర్యకుమార్​ యాదవ్​(కెప్టెన్​), తిలక్​ వర్మ, హార్ధిక్​ పాండ్యా, శివమ్​ దూబె, అక్షర్​ పటేల్​, వరుణ్​ చక్రవర్తి, అర్షదీప్​ సింగ్​, బుమ్రా.

న్యూజిలాండ్​ : టిమ్​ సీఫర్ట్​(వికెట్​ కీపర్​), ఫిన్​ అలెన్​, రచిన్​ రవీంద్ర, గ్లెన్​ ఫిలిప్స్​, మార్క్​ చాప్​మన్​, డారిల్​ మిచెల్​, జేమ్స్​ నీషమ్​, మిచెల్​ శాంట్నర్​(కెప్టెన్​), మాట్​ హెన్రీ, ఫెర్గూసన్​, జాకబ్​ డఫీ.

Read Also: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ : కలవరపెడుతున్న టాస్​ హిస్టరీ!

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>