కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో బలహీనవర్గాలను న్యాయం జరగడం లేదని బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్ (Nitin Nabin) అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ లో నిర్వహించిన విజయ సంకల్ప సమ్మేళనంలో (Vijaya Sankalpa Sammelanam) ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన ఉద్యమ వీరులకు నమస్కారం తెలిపారు. నిజాం చెర నుంచి హైదరాబాద్ విముక్తి కోసం సర్దార్ పటేల్ కృషి చేశారన్నారు. కొన్ని వర్గాలన సంతృప్తి కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరాటపడుతున్నారని నితిన్ నబిన్ ఆరోపించారు.
Read Also: పవన్ కల్యాణ్ ఆంధ్ర నాయకుడు.. తెలంగాణ వ్యతిరేకి : మహేష్ గౌడ్
Follow Us On: X(Twitter)


