కలం, డెస్క్ : మహబూబాబాద్ (Mahabubabad) పట్టణంలో అమానుష ఘటన జరిగింది. పట్టణంలోని ప్రగతి నగర్ లో యువతిపై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తాను ప్రేమించిన అమ్మాయి మరో వ్యక్తితో తిరుగుతోందంటూ దాడి చేశాడు. ఆ తర్వాత తాను కూడా నిప్పు అంటించుకున్నాడు. ఇద్దరినీ స్థానికులు ఎంజీఎం ఆస్పత్రికి చగా.. వీరిద్దరి హెల్త్ కండీషన్ సీరియస్ గా ఉన్నట్టు చెబుతున్నారు.
Read Also: స్వరాష్ట్రంలో జర్నలిస్టులకు అన్యాయం
Follow Us On: Sharechat


