Mobile Popup Ad
Mobile Popup Ad

తిరుమ‌ల‌లో అప‌చారం.. గెస్ట్ హౌస్ వ‌ద్ద మందు బాటిళ్లు

క‌లం వెబ్ డెస్క్ : భ‌క్తులు ఎంతో ప‌విత్రంగా భావించే తిరుమ‌ల‌లో (Tirumala) నిన్న గోవింద‌రాజ‌స్వామి ఆల‌యంలో మందుబాబు చేసిన ర‌చ్చ‌ మ‌రువ‌క‌ముందే మ‌రో దారుణం వెలుగుచూసింది. ఆదివారం ఉద‌యం గ‌రుడ పోలీసు విశ్రాంతి భ‌వ‌నం వ‌ద్ద ఖాళీ మ‌ద్యం బాటిళ్లు (Liquor Bottles) ద‌ర్శ‌న‌మిచ్చాయి. దీనిపై భ‌క్తులు (Devotees) ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తిరుమ‌ల‌లో అసాంఘిక కార్య‌క‌లాపాల‌పై దృష్టి సారించాల‌ని, ఖాళీ మ‌ద్యం బాటిళ్ల వ్య‌వ‌హారంపై విచార‌ణ చేప‌ట్టి నిందితుల‌పైపై చ‌ర్య‌లు తీసుకోవాల‌నిని అధికారుల‌ను కోరుతున్నారు.

Tirumala

Read Also: భోగాపురం తొలి విమానం ల్యాండింగ్ .. జగన్ ట్వీట్ వైరల్

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>