Mobile Popup Ad
Mobile Popup Ad

భద్రాద్రి జిల్లాలో భూ ప్రకంపనలు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్టం భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు (Earthquake) సంభవించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, పాల్వంచలో భూ ప్రకంపనలు వచ్చాయి. అర్ధరాత్రి 2 గంటల 26 నిమిషాల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.8గా నమోదు అయింది. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉండగా ప్రకంపనలు రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>