epaper
Tuesday, November 18, 2025
epaper
Homeతెలంగాణ

తెలంగాణ

సన్నబియ్యం పథకానికి కేంద్రం నిధులు.. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు

సన్నబియ్యం పంపిణీ అంశం ఇప్పుడు రాజకీయంగా కేంద్రబిందువుగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం పథకానికి కేంద్ర ప్రభుత్వమే ఎక్కువ...

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై కేసు

జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉప ఎన్నిక వేడెక్కుతోంది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ రాజకీయ నేతల మధ్య పరస్పర విమర్శలు...

జూబ్లీహిల్స్‌లో నిరుద్యోగ జేఏసీని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు

జూబ్లీహిల్స్‌(Jubilee Hills) ఉపఎన్నికల్లో ప్రచార వేడి రోజురోజుకు ఊపందుకుంటున్నది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఓ...

బీఆర్‌ఎస్‌ కార్యాలయానికి నిప్పు ..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు(Manuguru) పట్టణంలో బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ కార్యాలయాన్ని అక్రమస్థలంలో నిర్మించారని ఆరోపిస్తూ...

కేకే సర్వే ఫలితాలు విడుదల.. ఆధిక్యం ఆ పార్టీదే..

జూబ్లీహిల్స్‌(Jubilee Hills) ఉప ఎన్నికకు సంబంధించి కేకే సంస్థ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ ఆధిక్యంలో...

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి – సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో పెట్టుబడులను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన కెనడా(Canada) ప్రతినిధులతో...

గెలిపిస్తే జూబ్లీహిల్స్ రూపురేఖలు మారుస్తాం – మంత్రి పొంగులేటి

జూబ్లీహిల్స్(Jubilee Hills) నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మూడేండ్లలో ఈ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తామని మంత్రి పొంగులేటి(Ponguleti) హామీ...

సమయపాలన పాటించని అధికారులు.. మంత్రి తుమ్మల ఆగ్రహం

సమయపాలన పాటించని అధికారులపై మంత్రి తుమ్మల నాగేశ్వరావు(Minister Tummala) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే...

మియాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు.. ఐదంతస్తుల భవనం నేలమట్టం

హైడ్రా(Hydraa) బుల్డోజర్లు మరోసారి రంగంలోకి దిగాయి. మియాపూర్‌(Miyapur)లోని సర్వేనంబర్ 100లో ఉన్న ఐదంతస్తుల భవనాన్ని శనివారం హైడ్రా అధికారులు,...

కాంగ్రెస్ అసమర్థత వల్ల 12 మంది చనిపోయారు: సుదర్శన్ రెడ్డి..

మొంథా తుపాను సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి(Peddi Sudarshan Reddy)...

లేటెస్ట్ న్యూస్‌