Homeజిల్లాలుమహబూబ్‌నగర్

మహబూబ్‌నగర్

విద్యా వ్యవస్థ బలహీనమవుతోంది: ఎస్‌ఎఫ్‌ఐ

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కారణంగానే విద్యా వ్యవస్థ బలహీనపడుతోందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర...

మహిళా సంక్షేమ సిబ్బందికి అందని వేతనాలు.. అధికారి వివరణ..!

కలం, వనపర్తి: ఒకవైపు అర్ధరాత్రి వచ్చిన ఫోన్‌కైనా వెంటనే స్పందించాలి, గృహహింసకు గురైన మహిళను ఆదుకోవాలి... ప్రమాదంలో ఉన్న...

పోలీసులకు ఎస్పీ సునీత రెడ్డి కీలక సందేశం

కలం, వనపర్తి: ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణలో పోలీసులకు ఆయుధాల వినియోగంపై సంపూర్ణ నైపుణ్యం ఎంతో అవసరమని జిల్లా...

ఎల్‌నినో ఎఫెక్ట్.. రైతులకు జిలెల్ల చిన్నారెడ్డి కీలక పిలుపు

కలం, వనపర్తి: ఎల్‌నినో (El Nino) ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తగ్గే అవకాశాల నేపథ్యంలో రైతులు వరి...

‘సోలార్ మోడల్ విలేజ్’ పనులపై కలెక్టర్ కీలక ఆదేశాలు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ కింద ప్రతిష్ఠాత్మకంగా...

ప్రతి అర్హుడు ఓటరుగా నమోదు కావాలి: నిరంజన్ రెడ్డి

కలం, వనపర్తి: ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే వజ్రాయుధం ఓటు హక్కు అని, అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు...

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

కలం, నాగర్ కర్నూల్: రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే కూచుకుళ్ల...

జౌహర్ యూనివర్సిటీని కూల్చొద్దు.. హనీఫ్ హెచ్చరిక

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: దేశంలో పెరుగుతున్న విద్వేష రాజకీయాల నేపథ్యంలో ఓ వర్గం వారు నిర్మించిన సంస్థ అనే...

గద్వాలలో వ్యవసాయ కరెంట్ కోసం రైతుల ధర్నా

కలం,‌ జోగులాంబ గద్వాల: వ్యవసాయానికి విద్యుత్ సరిగా అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి నాణ్యమైన...

జూరాలకు కృష్ణా జలాలు.. రైతులకు ఊరట

కలం, జోగుళాంబ గద్వాల: కర్ణాటక ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం(Krishna...

లేటెస్ట్ న్యూస్‌