epaper
Thursday, January 15, 2026
spot_img
epaper
Homeఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. రూ.500 కోట్ల నష్టం

ప్రకాశం(Prakasam) జిల్లా సింగరాయకొండ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పొగాకు పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. విద్యుత్ షార్ట్...

మెడికల్ కాలేజీలపై కూటమి కుట్ర: జగన్

ఆంధ్రప్రదేశ్‌లో పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా ఉండటానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

అదే జరిగితే రాజకీయాలు వదిలేస్తా: పవన్

ప్రజలకు న్యాయం చేయలేకపోతే రాజకీయాలే వదిలేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్(Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు...

గీత దాటితే జగన్‌పై క్రిమినల్ చర్యలే.. డీజీపీ వార్నింగ్

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌కు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా(Harish Kumar Gupta) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు....

కేసులకు భయపడాల్సిన పనిలేదు: వైవి సుబ్బారెడ్డి

కూటమి ప్రభుత్వం పెడుతున్న తప్పుడు, అబద్ధపు కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వైసీపీ శ్రేణులకు సీనియర్ నేత...

కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం

కోనసీమ(Konaseema) జిల్లా రాయవరంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గణపతి గ్రాండ్ బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీ...

జగన్ విశాఖ పర్యటనకు కండిషన్లు.. అవేంటంటే..

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan)  విశాఖ పర్యటనకు పోలీసుల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే నర్సీపట్నం...

బొత్స ఫ్యామిలీకి తప్పిన పెను ప్రమాదం..

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బొత్ససత్యనారాయణ(Botsa Satyanarayana) కుటుంబానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. వారు కూర్చుని ఉన్న వేదికగా...

జగన్ రోడ్ షోకు నో పర్మిషన్.. హెలికాప్టర్‌ ఎంట్రీ మాత్రం..

విశాఖపట్నం జిల్లాలో పర్యటించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే విశాఖ నుంచి మాకవరపాలెం(Makavarapalem)...

మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ

మత్స్యకారులకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) భరోసా...

లేటెస్ట్ న్యూస్‌