Mobile Popup Ad
Mobile Popup Ad

జగిత్యాల కాంగ్రెస్ నిరసనలో ఆర్టీసీ డ్రైవర్ ఝలక్

కలం, కరీంనగర్ బ్యూరో: పెట్రోల్ రేట్ల పెంపు నిరసిస్తూ.. జగిత్యాల (Jagtial)జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ చేపట్టిన నిరసనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. కొద్దిసేపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా, ఓ బస్సు డ్రైవర్ మాట్లాడుతూ.. పెట్రోల్ రేట్ల గురించి తరువాత మాట్లాడుదాం, ముందు వడ్లు, మక్కల సంగతి చూడండి. కొనుగోలు చేయక ఇబ్బంది అవుతుంది అని పేర్కొన్నాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Read Also: ప్రేమను నిరాకరించిందని యువతి ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి

Read Also: సర్కార్ ఆస్పత్రులు అస్తవ్యస్తం

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>