కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ను బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు కలిశారు. బుధవారం ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ తో ఎమ్మెల్యేలు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు ఎల్.రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తమను శాసనసభలో, శాసనమండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా అవకాశం కల్పించినందుకు వారు ధన్యవాదాలు తెలిపారు.
Read Also: అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా పులిగుండాల : మంత్రి పొంగులేటి
Follow Us On: X(Twitter)


