Shashi Kumar

రిజర్వేషన్ల అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలం: కేవీపీఎస్

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాలు నియామకం చేయడంలో విఫలం చెందిందని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS)...

మోడీ నేతృత్వంలో దేశ సుస్థిర పాలనకు మద్దతివ్వండి: బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో: భారత దేశ గతిని 12 ఏళ్ల పాలనతో మార్చేసిన మహనీయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి...

ట్రాఫిక్ కానిస్టేబుల్ చొరవ.. సమయానికి నీట్ కేంద్రానికి విద్యార్థి

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్‌లో నిర్వహించిన నీట్-2026 పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన ఓ విద్యార్థి పరీక్ష కేంద్రానికి ఆలస్యమవుతుండగా, విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కుమార్...

రోడ్డెక్కిన రైతన్నలు.. యూరియా యాప్ తొలగించాలని డిమాండ్

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని ఉప్పలగాయి (Uppalgayi)లో రైతన్నలు రోడ్డెక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన యూరియా యాప్ తొలగించాలని డిమాండ్ చేశారు....

మూసీలో ప్రజలను ముంచడానికి చూస్తున్నారు: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: మూసీలో ప్రజలను ముంచడానికి రేవంత్ సర్కార్ చూస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో...

నీట్ పరీక్ష కంట్రోల్ రూమ్‌ను పరిశీలించిన మంత్రి రాజనర్సింహ

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ డైరెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నీట్ యూజీ (NEET - UG 2026) స్టేట్ కంట్రోల్ రూమ్‌ను రాష్ట్ర...
spot_imgspot_img

తెలంగాణను ‘పామాయిల్ హబ్’గా మారుస్తాం: తుమ్మల

కలం, ఖమ్మం బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే సరికొత్త ‘పామాయిల్ హబ్’గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల...

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం మాయం కేసులో ఆరుగురు అరెస్ట్

కలం, కరీంనగర్ బ్యూరో (రాజన్న సిరిసిల్ల): జిల్లాలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నకిలీ ట్రక్ షీట్లు సృష్టించి సుమారు రూ. 91 లక్షల ప్రభుత్వ...

నీట్ పరీక్షల భద్రతపై పోలీసు అధికారులకు సీపీ దిశానిర్దేశం

కలం, కరీంనగర్ బ్యూరో: ఆదివారం జరగనున్న నీట్ (NEET) ప్రవేశ పరీక్షను పురస్కరించుకుని, జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు...

దసరా నాటికి కరీంనగర్-వరంగల్ హైవే పనులు పూర్తి: బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో: ఈ ఏడాది విజయ దశమి నాటికి కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి పనుల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర...

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి (Karimnagar Road Accident)...

​నగునూరులో విద్యుత్ తీగల దొంగల ముఠా అరెస్ట్

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లాలో విద్యుత్ తీగల దొంగతనాలకు పాల్పడుతున్న ఒక ముఠా గుట్టును కరీంనగర్ రూరల్ పోలీసులు (Karimnagar Rural Police) రట్టు...