Shashi Kumar

మూసీలో ప్రజలను ముంచడానికి చూస్తున్నారు: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: మూసీలో ప్రజలను ముంచడానికి రేవంత్ సర్కార్ చూస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో...

నీట్ పరీక్ష కంట్రోల్ రూమ్‌ను పరిశీలించిన మంత్రి రాజనర్సింహ

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ డైరెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నీట్ యూజీ (NEET - UG 2026) స్టేట్ కంట్రోల్ రూమ్‌ను రాష్ట్ర...

తెలంగాణను ‘పామాయిల్ హబ్’గా మారుస్తాం: తుమ్మల

కలం, ఖమ్మం బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే సరికొత్త ‘పామాయిల్ హబ్’గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల...

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం మాయం కేసులో ఆరుగురు అరెస్ట్

కలం, కరీంనగర్ బ్యూరో (రాజన్న సిరిసిల్ల): జిల్లాలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నకిలీ ట్రక్ షీట్లు సృష్టించి సుమారు రూ. 91 లక్షల ప్రభుత్వ...

నీట్ పరీక్షల భద్రతపై పోలీసు అధికారులకు సీపీ దిశానిర్దేశం

కలం, కరీంనగర్ బ్యూరో: ఆదివారం జరగనున్న నీట్ (NEET) ప్రవేశ పరీక్షను పురస్కరించుకుని, జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు...

దసరా నాటికి కరీంనగర్-వరంగల్ హైవే పనులు పూర్తి: బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో: ఈ ఏడాది విజయ దశమి నాటికి కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి పనుల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర...
spot_imgspot_img

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి (Karimnagar Road Accident)...

​నగునూరులో విద్యుత్ తీగల దొంగల ముఠా అరెస్ట్

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లాలో విద్యుత్ తీగల దొంగతనాలకు పాల్పడుతున్న ఒక ముఠా గుట్టును కరీంనగర్ రూరల్ పోలీసులు (Karimnagar Rural Police) రట్టు...

యూరియా సరఫరాలో తెలంగాణ దేశానికే ఆదర్శం: విజయరమణారావు

కలం, కరీంనగర్ బ్యూరో (పెద్దపల్లి): యూరియా సరఫరాలో యాప్ ఆధారిత విధానాన్ని అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వ విప్ చింతకుంట...

రూ.20 లక్షల సుడా నిధులతో సీసీ డ్రైన్ పనులకు శంకుస్థాపన

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని 53వ డివిజన్‌లో రూ.20 లక్షల సుడా నిధులతో చేపట్టనున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు...

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే మోదీ సర్కార్ లక్ష్యం: బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో: కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారుల్లో 92 శాతం మంది రైతులు ఆ సొమ్మును సద్వినియోగం చేసుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి...

రాబోయే రోజుల్లో కరీంనగర్ రూపురేఖలు మారుస్తా: బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్రం నుండి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు భారీ ఎత్తున నిధులు వస్తున్నందున రాబోయే రోజుల్లో కరీంనగర్ రూపురేఖలే మారడం ఖాయమని...