Shashi Kumar

ఎర్రవెల్లిలో సర్వే నంబర్ 325లో భూముల సర్వే ప్రారంభం

కలం, సిద్దిపేట: జిల్లాలోని మార్కుక్ మండలం ఎర్రవెల్లి గ్రామ పరిధిలోని 325 సర్వే నంబర్‌ పరిధిలో గల దాదాపు 388 ఎకరాల లావణి పట్టా భూముల...

విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తా: మంత్రి వివేక్

కలం, మెదక్ బ్యూరో: విశ్వకర్మ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి (Vivek Venkatswamy) హామీ ఇచ్చారు. మెదక్...

దేశంలోనే అగ్రస్థానంలో సంగారెడ్డి మెడికల్ కళాశాల: రాజనర్సింహ

కలం, మెదక్ బ్యూరో: రాబోయే రెండేళ్లలో సంగారెడ్డి జిల్లా మెడికల్ కళాశాలను వైద్య విద్య, వైద్య సేవలు, మౌలిక వసతుల పరంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచేలా...

వేములవాడ ఆలయ విస్తరణే మా ప్రాధాన్యం: ఆది శ్రీనివాస్

కలం, రాజన్న సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో గురువారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే...

ధర్మపురి క్షేత్రాభివృద్ధికి చారిత్రాత్మక శ్రీకారం: అజాహారుద్దీన్

కలం, జగిత్యాల: జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్, పబ్లిక్...

ఘనంగా విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం

కలం, కరీంనగర్: విరాట్ విశ్వకర్మ భగవానుడి ఆరాధనతో కరీంనగర్‌లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విరాట్ విశ్వకర్మ భగవాన్...
spot_imgspot_img

జిల్లా వ్యాప్తంగా ఘనంగా విమోచన దినోత్సవ వేడుకలు

కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు, దేశ ప్రధాన మంత్రి నరేంద్ర...

ప్లాస్టిక్ నియంత్రణ.. అనంతారం జీపీ కీలక నిర్ణయాలు

కలం, జగిత్యాల: ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించి గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే దిశగా అనంతారం గ్రామపంచాయతీ (Anantharam Gram Panchayat) పాలకవర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. జగిత్యాల...

ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి: మంత్రి అడ్లూరి

కలం, కరీంనగర్ బ్యూరో: వ్యాధుల బారిన పడకుండా.. ప్రతి ఒక్కరూ పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ...

బీఆర్ఎస్‌తో బీజేపీ చీకటి ఒప్పందం: నరేందర్ రెడ్డి

కలం, కరీంనగర్: బీఆర్ఎస్ నేతల కేసీఆర్ కుటుంబ భూదాహాన్ని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) బయటపెడుతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి...

ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం: విజయరమణారావు

కలం, పెద్దపల్లి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం, అభివృద్ధి సామాజిక న్యాయమే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్ చింతకుంట...

నడిరోడ్డుపై యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య

కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల జిల్లా కోరుట్ల(Korutla)లో 5 నెలల క్రితం సంచలనం రేపిన యూట్యూబర్ వైష్ణవి (20) హత్య కేసులో నిందితుడైన భర్త హరిబాబు...