Shashi Kumar

కాంగ్రెస్ vs బీఆర్ఎస్.. సంగారెడ్డిలో రోడ్డు విస్తరణ దుమారం

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి పట్టణంలో బైపాస్ రోడ్డు విస్తరణ అంశం తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని,...

ఇస్లాంపూర్ తాండాలో చిరుత సంచారం.. లేగ దూడ మృతి

కలం, మెదక్ బ్యూరో: జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ తాండా (Islampur Thanda)లో చిరుతపులి కలకలం రేపింది. తాండాకు చెందిన లంబాడి రాజు అనే రైతు తన...

ఎల్ నినో ఎఫెక్ట్.. పాలమూరు జిల్లాలో కరువు ఛాయలు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఎల్ నినో ఎఫెక్టు రైతన్నలకు శాపంగా మారింది. వర్షాలు లేక సాగు చేసిన పంటలు కళ్ళ ముందే ఎండిపోతుంటే రైతన్న...

ప్రభుత్వాలకు సీఐటీయూ జిల్లా కమిటీ వార్నింగ్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: హక్కుల కోసం పోరాటాలు చేస్తున్న కార్మిక సంఘాలను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్బంధాలతో అనచివేయాలని చూస్తున్నాయని, వాటిని ఆపకపోతే పార్టీలకు...

సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలే: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీపై, మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే...

ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాలను జయప్రదం చేయండి: రాజు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) జాతీయ విద్యార్థి సంఘం 90వ వార్షికోత్సవ మహాసభలను సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో హన్మకొండ...
spot_imgspot_img

నిజాంపేట్ MRO ఆఫీసులో లంచాలు.. రైతుల ఆందోళన!

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల తహసీల్దార్ కార్యాలయం (Nizampet MRO Office) వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ భూముల రిజిస్ట్రేషన్ల...

15 రోజుల్లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ టెండర్లు.. CDMA ఆదేశం

కలం, హనుమకొండ: గ్రేటర్‌ వరంగల్‌ అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ప్రాజెక్టు టెండర్‌ (Warangal Drainage Tenders) ప్రక్రియను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని సీడీఎంఏ డాక్టర్‌ టీకే....

యూపీఐ చార్జీలపై ఫైర్.. హనుమకొండలో సీపీఐ నిరసన

కలం, హనుమకొండ: యూపీఐ చెల్లింపులపై చార్జీల భారం మోపే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు....

దానం అనర్హతపై హైకోర్టు తీర్పు వాయిదా

కలం, వెబ్ డెస్క్: పార్టీ ఫిరాయింపు కేసు విచారణలో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender) అనర్హత పిటిషన్ పై బుధవారం...

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం.. రూ.కోటితో మోడల్ వైకుంఠధామం

కలం, నిర్మల్: విదేశాల్లో స్థిరపడినా.. పుట్టిన ఊరిని మాత్రం మరువలేదు. తల్లిదండ్రుల జ్ఞాపకాలను గుండెల్లో పదిలంగా దాచుకుని.. స్వగ్రామ ప్రజలకు ఉపయోగపడేలా ఏదైనా చేయాలన్న సంకల్పంతో...

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి: ఎస్పీ జానకి షర్మిల

కలం, నిర్మల్: జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ పటిష్ట చర్యలు చేపడుతోందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల...