epaper
Wednesday, February 18, 2026
epaper

ఏపీ గ్రూప్ 1 అక్ర‌మాల‌పై సిట్‌

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 (APPSC Group 1) నియామ‌కాల్లో జ‌రిగిన అక్ర‌మాల‌పై విచార‌ణ కోసం ప్ర‌భుత్వం సిట్ ఏర్పాటు చేసింది. హై కోర్ట్ ఆదేశాల‌తో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. మార్చి 16లోగా విచార‌ణ పూర్తి చేసి ప్ర‌భుత్వానికి నివేదించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. సీఐడీ ర‌విశంక‌ర్ అయ్య‌నార్ ఆధ్వ‌ర్యంలో సిట్ బృందం ప‌ని చేయ‌నుంది. సిట్ సభ్యుడిగా సీఐడీ ఎస్పీ చక్రవర్తిని నియ‌మించారు.

 Read Also: కాంగ్రెస్​కు తెలిసింది అవినీతి ఒక్కటే: పీఎం మోదీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>