epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

IND vs SA : భారత్​ టార్గెట్ 118

కలం, వెబ్ డెస్క్​ : భారత్​, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టీ20 (IND vs SA Third T20) లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్​ ముగిసింది. దర్మశాల (Dharamshala) వేదికగా జరుగుతున్న మ్యాచ్​ లో తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్​ టీమ్ 117 రన్ లకే ఆలౌట్​ అయింది. 20 ఓవర్లు ఆడిన జట్టు బ్యాటర్లలో కేవలం మార్క్రమ్​ మాత్రమే 61 పరుగులు చేసి రాణించాడు. డొనవన్​ ఫెరీరా (20), అన్రిచ్​ నోకియా (12) రన్స్​ చేయగా మిగతా బ్యాట్స్​ మెన్స్​ విఫలమయ్యారు. అద్భుతంగా బౌలింగ్ చేసిన భారత్ (India) బౌలర్లలో అర్షదీప్​ సింగ్​, హర్షిత్​ రాణా, వరుణ్​ చక్రవర్తి, కుల్​ దీప్​ యాదవ్​ తలా రెండు వికెట్లు తీశారు. శివమ్​ దూబే, హార్దిక్​ పాండ్యా చెరో వికెట్​ పడగొట్టి పర్యటక టీమ్​ ను తక్కువ రన్లకే పరిమితం చేశారు.

 Read Also:  పాక్‌ను ఉతికారేసిన యువ భారత్..

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>