epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

చనిపోయిన సర్పంచ్ అభ్యర్థికి 165 ఓట్లు

కలం, వరంగల్ బ్యూరో: చనిపోయిన సర్పంచ్ అభ్యర్థి కి ఓట్లు వేసి అభిమానం చాటుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ మండలం నడికుడ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో (Panchayat Elections) పోటీ కి నామినేషన్ వేసిన బుచ్చిరెడ్డి ఈ నెల 9న గుండె పోటుతో మరణించారు. ఎన్నికల్లో అధికారులు ఆయనకు బ్యాట్ గుర్తు కేటాయింంచారు. ఈ రోజు జరిగిన పోలింగ్ లో ఆయనకు 165 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>