epaper
Thursday, January 22, 2026
spot_img
epaper

ప్రపంచ ఆర్థిక సదస్సు : సీఎం రేవంత్​ రెడ్డిని కలిసిన నారా లోకేశ్​

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కలిశారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి దావోస్‌కు వెళ్లిన ముఖ్యమంత్రిని అక్కడ లోకేశ్​ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

Read Also: రాష్ట్రంలో సోషల్​ మీడియా బ్యాన్​! నారా లోకేశ్​ కీలక వ్యాఖ్యలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>