epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఏపీలో స్క్రబ్ టైఫస్ తో మ‌రో మ‌హిళ మృతి

క‌లం, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధి కారణంగా సుమారు 15 మంది మరణించారు. చాలా మరణాలకు స్క్రబ్ టైఫస్‌తో పాటు దీర్ఘకాలిక అనారోగ్యాలు, ఇతర సమస్యలు కూడా కారణమని వైద్యులు తెలిపారు. ఈ రోజు అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని మోడల్ కాలనీకి చెందిన 65 ఏళ్ల మంగమ్మ అనే వృద్ధురాలు స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) తో మరణించింది. జ్వరంతో బాధపడుతూ తిరుపతి ఆర్‌యూయే ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.

Read Also: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>