కలం, వరంగల్ : గ్రేటర్ వరంగల్ (Warangal) మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) నూతన కమిషనర్గా టి. వెంకన్న బాధ్యతలు స్వీకరించారు. సోమవారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టిన వెంకన్నకు అధికారులు, సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
Read Also: లబ్ధిదారులకు అలర్ట్.. ‘ఇందిరమ్మ ఇండ్లు’కు కొత్త రూల్స్
Follow Us On: Instagram

