Mobile Popup Ad
Mobile Popup Ad

ఈదురు గాలులు.. గ్రానైట్ ప‌రిశ్ర‌మ‌కు తీవ్ర న‌ష్టం

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని కొత్తపల్లి మండలం బావ్‌పేట ఆసిఫ్‌నగర్ వద్ద ఇటీవల వీచిన బలమైన ఈదురుగాలులకు ‘భద్రాద్రి గ్రానైట్స్’ పరిశ్రమ షెడ్లు కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో భారీ గ్రానైట్ కటింగ్ యంత్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సుమారు కోటి రూపాయలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని నిర్వాహకులు వెల్ల‌డించారు. ప్రకృతి వైపరీత్యంతో తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>