సెల్‌ఫోన్ పేలి బాలుడు మృతి

కలం, వెబ్ డెస్క్: రేడియేషన్ ప్రభావమో.. ఎక్కువ సేపు వాడటమో.. కారణాలు ఏమైనా సెల్ ఫోన్ పేలుతున్న ఘటనలు తరుచుగా జరుగుతున్నాయి. తాజాగా ఆసిఫాబాద్ (Asifabad) జిల్లా చింతామానేపల్లి మండలం గూడెం గ్రామంలో సెల్‌ఫోన్ పేలడంతో బాలుడి మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. సెల్‌ఫోన్‌తో ఆడుకుంటుండగా అది పేలి లోకేశ్ (14) అనే బాలుడు అక్కడికక్కడే తీవ్రంగా గాయపడ్డాడు. పేలుడు ధాటికి ముఖం ఛిద్రం కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>