epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

వంతారాకు మెస్సీ.. రాత్రి అక్కడే బస!

కలం, వెబ్​ డెస్క్​ : గోట్​ (GOAT) భారత పర్యటనలో భాగంగా ఫుట్​ బాల్​ దిగ్గజం లియెనల్​ మెస్సీ (Messi) గుజరాత్​ జామ్​ నగర్ లో ఉన్న​ వంతారా(Vantara) వైల్డ్​ లైఫ్​ కన్జర్వేషన్​ సెంటర్​ ను సందర్శించనున్నారు. సోమవారం రాత్రి అక్కడే బస చేస్తారని సమాచారం. ఢిల్లీలో సినీతారలు, ప్రముఖులతో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్​ తరువాత మెస్సీ వంతారాకు చేరుకుంటారు.

మెస్సీకి టీ20 వరల్డ్​ కప్​ టికెట్​ ఇచ్చిన జై షా

ఢిల్లీలోని అరుణ్​ జైట్లీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో లియోనల్​ మెస్సీ(Messi) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్ జై షా మెన్స్​ టీ20 వరల్డ్​ కప్​ లో భారత్​, యూఎస్​ఏ మ్యాచ్ టికెట్​ అందజేశారు. అలాగే, భారత క్రికెట్​ జెర్సీతో పాటు క్రికెట్​ బ్యాట్ ను ప్రెజెంట్​ చేశారు.

Read Also: స్క్వాష్ ఛాంపియన్స్‌కు రేవంత్ అభినందనలు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>