epaper
Wednesday, February 18, 2026
epaper

భార్య చైర్‌ప‌ర్స‌న్‌.. భర్త వైస్ చైర్మన్..!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట మున్సిపాలిటీలో (Aswaraopeta Municipality) ఓ భార్యాభ‌ర్త‌లు చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. జూపల్లి రమేష్ 6వ వార్డు నుంచి గెలుపొందగా, జూపల్లి శశికళ 13వ వార్డు నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ దంపతులు పాలక పగ్గాలు చేపట్టడంతో స్థానికులు, పార్టీ కార్యకర్తలు అభినందనలు తెలుపుతున్నారు.

Read Also: చైతన్యపురిలో నరబలి కలకలం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>