కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ రెస్టారెంట్ అయిన మెహఫిల్ (Mehfil Hotel) హోటల్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని దుర్గానగర్ మెహఫిల్ హోటల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ అలుముకుంది. మైలార్దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రెస్టారెంట్ పైన ఉన్న టవర్ లో షాట్ సర్య్కూట్ కావడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read Also: రీల్స్ క్రేజ్ : ప్రాణాలు కోల్పోతూ.. ఇతరుల ప్రాణాలు తీస్తున్న యూత్
Follow Us On : WhatsApp

