epaper
Thursday, March 5, 2026
epaper

గంజాయికి బానిసైన కొడుకు.. చంపేసిన తండ్రి

కలం, వెబ్ డెస్క్ : గంజాయికి అలవాటు పడ్డ కొడుకు ఎంతకూ మానకపోవడంతో.. తండ్రి నరికి చంపేశాడు. ఈ ఘటన నిజమాబాద్ (Nizamabad) జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొత్తగొల్ల కిషన్ కొడుకు గంజాయికి బానిస అయ్యాడు. ఎన్ని సార్లు చెప్పినా సరే గంజాయి మానకపోవడంతో తండ్రి కిషన్ ఆవేశానికి లోనయ్యాడు. కొడుకును నరికి చంపేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. మృతుడికి 23 ఏళ్లు ఉంటాయని తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!