కలం, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్ర కేబినెట్ భేటీ జరుగుతుండగానే ఆయన మధ్యలోనే వెళ్ళిపోయారు. తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్న పవన్.. మంగళగిరి పార్టీ ఆఫీసుకు వెళ్లారు. కేబినెట్ మధ్యలో అస్వస్థతకు గురికావడంతో వెళ్లినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

