Mobile Popup Ad
Mobile Popup Ad

రేపు వరంగల్ కు సీఎం రేవంత్ రెడ్డి

కలం, వరంగల్ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదివారం వరంగల్ కు రానున్నారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా కన్నాయిగూడెం దేవాదుల ప్రాజెక్ట్ పరిశీలిస్తారు. సీఎం పర్యటన సందర్భంగా శనివారం అదనపు కలెక్టర్ మహేందర్, జిల్లా ఇంచార్జ్ ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. ప్రాజెక్ట్ ఆవరణలో అధికారుల సమావేశ ప్రాంతాన్ని, హెలిపాడ్, గోదావరి నది వ్యూ పాయింట్ ను పరిశీలించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబధిత అధికారులను ఆదేశించారు.

Read Also: మునుగోడులో వివాదాస్పదంగా రాజగోపాల్ రెడ్డి రూల్స్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>