Homeజిల్లాలుమహబూబ్‌నగర్

మహబూబ్‌నగర్

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగవంతం.. జూన్ 1న విచారణకు ఎమ్మెల్యే యెన్నం

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) విచారణలో భాగంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే...

జడ్చర్లలో ప్రభుత్వ పాఠశాల భవనానికి శంకుస్థాపన

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: జడ్చర్ల మండల పరిధిలోని బాదేపల్లి పాతబజార్ హరిజనవాడలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ సహకారంతో రూ.80...

నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి : వ్యవసాయ అధికారి

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : ప్రస్తుత సీజన్ లో జిల్లా రైతాంగానికి సన్నారకాల లభ్యత, నాణ్యమైన విత్తనం అందుబాటులో...

ఆడపడుచులకు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం: ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: వనపర్తి (Wanaparthy) నియోజకవర్గంలో ప్రతి ఆడపడుచుకు నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని స్థానిక...

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య: వాకిటి శ్రీహరి

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతోందని మంత్రి వాకిటి శ్రీహరి...

మహబూబ్‌నగర్ జిల్లాలో టీఆర్ఎస్ బలోపేతం: హరిప్రసాద్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లాలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీని గ్రామగ్రామాన బలోపేతం...

వనపర్తిలో ఘనంగా సురవరం ప్రతాపరెడ్డి 130వ జయంతి వేడుకలు

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: అనాదిగా పాలకుల వివక్ష కారణంగానే పాలమూరు ప్రాంతం అభివృద్ధికి దూరమై శాపగ్రస్తంగా మారిందని తెలంగాణ...

ఏ రైతును కదిలించినా కన్నీళ్లే: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

కలం ,మహబూబ్ నగర్ బ్యూరో: ఆరుగాలం కష్టించి పండించిన పంట అమ్ముకోవడానికి రైతులు పడి గాపులు కాయల్సి వస్తోందని,...

ధాన్యం అన్‌లోడ్ ప్రక్రియ వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆదర్శ్ సురభి

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: వనపర్తి (Wanaparthy) జిల్లాలోని రైస్ మిల్లర్లు వరి ధాన్యాన్ని దించుకోవడంలో ప్రభుత్వానికి పూర్తి సహకారం...

రాజాపూర్ మండలంలో ధాన్యం నిల్వలపై అధికారుల సమీక్ష

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: వరి ధాన్యం కొనుగోలు (Paddy Procurement) ప్రక్రియను వేగవంతం చేసి, కొనుగోలు చేసిన ధాన్యాన్ని...

లేటెస్ట్ న్యూస్‌