epaper
Friday, January 16, 2026
spot_img
epaper
Homeఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టుల హతం

ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లో మావోయిస్టు ఎన్‌కౌంటర్ల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఓ వైపు లొంగుబాట్లు, మరోవైపు ఎన్ కౌంటర్లతో మావోయిస్టుల ప్రాబల్యం...

అగ్నికి ఆహూతైన ఆర్టీసీ బస్సు.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

ఇటీవల రోడ్డు ప్రమాదాలు భయాందోళనలకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో వరస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి....

ఏపీ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ మెరుపుదాడులు

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ మెరుపుదాడులు(ACB Raids) చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు బృందాలుగా...

విడదల రజనీ అనుచరుల భారీ మోసం ..

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో గత వైసీపీ నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు...

కలెక్టర్లు, అధికారులకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

కార్తిక మాసం(Karthika Masam) సందర్భంగా ఆలయాలకు భక్తుల రద్దీ గణనీయంగా పెరుగుతోంది. దీంతో భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై...

కాశీబుగ్గ మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత

Kashibugga Stampede | శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన విషాద ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది....

నకిలీ మద్యం కేసులో సంచలనం.. వైసీపీ కీలక నేత అరెస్ట్

ఏపీ నకిలీ మద్యం కేసులో సంచలనం చోటు చేసుకున్నది. వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌(Jogi...

ఏపీలోని కాశీబుగ్గలో తీవ్రవిషాదం.. తొమ్మిది మంది దుర్మరణం

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ(Kashibugga)లో తీవ్రమైన విషాదం చోటు చేసుకున్నది. వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో...

‘మొంథా’ను సమర్థంగా ఎదుర్కొన్నాం : సీఎం చంద్రబాబు

సమన్వయంతో పనిచేసి మొంథా తుఫానును సమర్థంగా ఎదుర్కొన్నామని ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) పేర్కొన్నారు. ఆస్తి, ప్రాణ నష్టాన్ని భారీగా...

కఠారి దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష..!

చిత్తూరు(Chittoor) మాజీ మేయర్ కఠారి దంపతుల హత్యలో పదేళ్ల తర్వాత చిత్తూరు కోర్టు తన తీర్పును వెలువరించింది. ఐదుగురు...

లేటెస్ట్ న్యూస్‌