కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ హైక్

కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు (Central Government Employees) ప్రభుత్వ గుడ్ న్యూస్ చెప్పింది. వీరికి 2 శాతం డీఏ పెంచుతూ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>