Shashi Kumar

మిడ్ మానేరు ఎండిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే: సుంకె రవిశంకర్

కలం, కరీంనగర్ బ్యూరో: మిడ్ మానేరు జలాశయం ఎండిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం అని బీఆర్ఎస్ నేత, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ (Sunke...

ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంపై ప్రభుత్వం పునరాలోచించాలి: సీపీఐ

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ)లో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంపై పునరాలోచించాలని సీపీఐ (CPI) జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్...

గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల ఓటు హక్కుల పరిరక్షణపై పొన్నంతో చర్చ

కలం, కరీంనగర్ బ్యూరో: సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమం సందర్భంగా విదేశాల్లో నివసిస్తున్న గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగింపునకు...

విద్యార్థులకు గుడ్ న్యూస్.. హాస్టళ్ల నిర్మాణానికి పరిపాలన ఆమోదం

కలం, కరీంనగర్ బ్యూరో: హుస్నాబాద్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాలలో (Husnabad SU Engineering College) విద్యార్థుల వసతి సౌకర్యాల కల్పనకు కీలక అడుగు పడింది....

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నీటి సంక్షోభం.. సాగు, త్రాగునీటికి దిక్కేది?

కలం, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో రుతుపవనాల జాడ...

రిజర్వేషన్ల అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలం: కేవీపీఎస్

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాలు నియామకం చేయడంలో విఫలం చెందిందని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS)...
spot_imgspot_img

మోడీ నేతృత్వంలో దేశ సుస్థిర పాలనకు మద్దతివ్వండి: బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో: భారత దేశ గతిని 12 ఏళ్ల పాలనతో మార్చేసిన మహనీయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి...

ట్రాఫిక్ కానిస్టేబుల్ చొరవ.. సమయానికి నీట్ కేంద్రానికి విద్యార్థి

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్‌లో నిర్వహించిన నీట్-2026 పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన ఓ విద్యార్థి పరీక్ష కేంద్రానికి ఆలస్యమవుతుండగా, విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కుమార్...

రోడ్డెక్కిన రైతన్నలు.. యూరియా యాప్ తొలగించాలని డిమాండ్

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని ఉప్పలగాయి (Uppalgayi)లో రైతన్నలు రోడ్డెక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన యూరియా యాప్ తొలగించాలని డిమాండ్ చేశారు....

మూసీలో ప్రజలను ముంచడానికి చూస్తున్నారు: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: మూసీలో ప్రజలను ముంచడానికి రేవంత్ సర్కార్ చూస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో...

నీట్ పరీక్ష కంట్రోల్ రూమ్‌ను పరిశీలించిన మంత్రి రాజనర్సింహ

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ డైరెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నీట్ యూజీ (NEET - UG 2026) స్టేట్ కంట్రోల్ రూమ్‌ను రాష్ట్ర...

తెలంగాణను ‘పామాయిల్ హబ్’గా మారుస్తాం: తుమ్మల

కలం, ఖమ్మం బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే సరికొత్త ‘పామాయిల్ హబ్’గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల...