Shashi Kumar

కలెక్టరేట్‌‌లో ఆఫీసర్లు సీట్లలో లేక ఆర్జీదారుల అరిగోస!

కలం, కరీంనగర్ బ్యూరో: ​యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ 'లేట్ కామర్స్'పై తీసుకున్న చర్యలు ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికార యంత్రాంగంలో రైళ్లను పరుగెత్తిస్తున్నాయి....

దానంపై హైకోర్టు తీర్పు.. అప్పుడే అధికారికంగా స్పందిస్తాం: శ్రీధర్ బాబు

కలం, వెబ్ డెస్క్: దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవిపైన హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ తమకు ఇంకా అందలేదని.. వచ్చాకే అధికారికంగా స్పందిస్తామని మంత్రి శ్రీధర్...

​హమారా ప్రసాద్‌ను అరెస్టు చేయాలి.. టీజేపీ, దళిత సంఘాల డిమాండ్

కలం, ​కరీంనగర్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలతో 'కల్పిత నాయకుడు అంబేద్కర్' అనే పుస్తకాన్ని రాసిన రచయిత హమారా ప్రసాద్‌ (Hamara Prasad)ను...

అసదుద్దీన్ ఒవైసీ చొరవ.. ముగిసిన హుదా హైస్కూల్ లీజు వివాదం

కలం, కరీంనగర్: గత రెండు సంవత్సరాల నుంచి వివాదంలో కొనసాగుతున్న నగరంలోని ప్రముఖ ప్రైవేటు విద్యాసంస్థ హుదా హైస్కూల్ వివాదం (Huda School Dispute) ఎంఐఎం...

అటవీ భూములకు పట్టాలు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో అటవీ భూముల పరిరక్షణ విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అటవీ భూములకు రెవెన్యూ అధికారులు పట్టాలు (Forest Land...

విద్యారంగంలో రాజకీయ టోకెనిజం నశించాలి: పీపుల్స్ ఫ్రంట్

కలం, కరీంనగర్ బ్యూరో: ఎన్నికల ప్రచారాల కోసం షోకేస్ ప్రాజెక్టులను ప్రదర్శిస్తూ, పాఠశాల విద్యలో అవసరమైన సమూల మార్పులను విస్మరించడం రాజకీయ పార్టీల వ్యూహంగా మారిందని...
spot_imgspot_img

కరీంనగర్‌లో గణేశ్ నిమజ్జన ఉత్సవాలకు ఏర్పాట్లు షురూ

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) మున్సిపల్ కార్పొరేషన్ లో ఈసారి గణేశ్ నిమజ్జన ఉత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి...

మౌనాన్ని బలహీనతగా భావిస్తే ఉద్యమం ఉధృతమే: ఉద్యోగ జేఏసీ

కలం, కరీంనగర్: తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని TGEJAC జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కరీంనగర్ టీఎన్‌జీవోల సంఘ...

గుకేష్‌కు భారీ షాక్.. పడిపోయిన రేటింగ్!

కలం, స్పోర్ట్స్: 46వ చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టుకు కష్టకాలం ఎదురవుతోంది. తొలి రెండు రౌండ్లు ముగిసేసరికి ప్రపంచ ఛాంపియన్ గుకేష్ లైవ్ రేటింగ్...

చట్టాలపై అవగాహనతోనే సురక్షిత సమాజం: జడ్జి యశ్వంత్ సింగ్

కలం, కరీంనగర్: చట్టాలపై అవగాహన లేనికారణంగా చాలా మంది నేరాల బాట పడుతున్నారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి యశ్వంత్...

పురుగుల మందు డబ్బాతో టవర్ ఎక్కిన బాధితుడు.. ఏమైందంటే?

​కలం, కరీంనగర్ బ్యూరో: అప్పుగా తీసుకున్న రూ. 25 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వడం లేదంటూ ఓ వ్యక్తి చేతిలో పురుగుల మందు డబ్బాతో బిఎస్ఎన్ఎల్...

కాషాయ జెండాలు పాతి పేదలకు భూములు పంచుతాం: బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో: సిద్దిపేట భూములకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు చేస్తున్నవన్నీ ఊహాజనిత రాజకీయ డ్రామాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi...