Shashi Kumar

అస్తిత్వ పోరాట ప్రతీక తెలంగాణ.. ప్రజాపాలన వేడుకల్లో మంత్రి అడ్లూరి

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ అంటే కేవలం భౌగోళిక ప్రాంతం కాదని, అది అస్తిత్వ పోరాటానికి ప్రతీక అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి...

7,437 పోలీస్ ఉద్యోగాలకు పరీక్షా తేదీలు ఖరారు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన 7,437 పోలీస్ ఉద్యోగాలకు (Telangana Police Jobs) నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఎస్సై...

వికటించిన మధ్యాహ్న భోజనం..15 మంది విద్యార్థులు, హెచ్‌ఎంకి అస్వస్థత!

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దలోని గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో (Pedda Loni Food Poisoning) మధ్యాహ్న భోజనం వికటించి...

కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములు.. నోటీసులకు రెవెన్యూ శాఖ కసరత్తు

కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలం ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసర భూముల (KCR Farmhouse Lands)పై రెవెన్యూ అధికారులు...

భూ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: ఎర్రబెల్లి

కలం, జనగామ: తనపై భూ కబ్జాలకు సంబంధించిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు (Errabelli Dayakar Rao) అన్నారు....

మీసాల ప్రకాష్‌తో కొండా వర్గీయుల వాగ్వివాదం

కలం, వరంగల్: ప్రజా పాలన కార్యక్రమంలో వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాష్‌ (Meesala Prakash)తో కొండా వర్గీయులు వాగ్వివాదానికి దిగటం తీవ్ర...
spot_imgspot_img

మళ్లీ ఫామ్‌లోకి సుమిత్ నాగల్!

కలం, స్పోర్ట్స్: గాయాల సమస్యల వల్ల కొద్దిరోజులుగా వెనుకబడిన భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ (Sumit Nagal), ఇప్పుడు తన మానసిక వైఖరిని పూర్తిగా...

మహేష్ కుమార్ గౌడ్ రెండేళ్ల సంబరాలు

కలం, నిజామాబాద్ బ్యూరో: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రెండేళ్ల పొలిటికల్ జీవితం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో...

ఇటుకలపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం

కలం, వరంగల్: వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకలపల్లి శివారులో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం (Itikalpalle Accident) జరిగింది. ఈ ప్రమాదంలో నల్లబెల్లి...

గర్భం దాల్చిన ఇద్దరు మైనర్ బాలికలు.. పోక్సో కేసు నమోదు

కలం, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా బయ్యారం (Bayyaram) మండలంలోని మారుమూల ఏజెన్సీ గ్రామాలకు చెందిన ఇద్దరు మైనర్ బాలికలు గర్భం దాల్చిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది....

ఆరుగురు విద్యార్థుల మృతి.. మంత్రి పొన్నం దిగ్భ్రాంతి

కలం, వెబ్ డెస్క్: సంగారెడ్డి జిల్లాలో ఆరుగురు విద్యార్థుల మృతి చెందిన ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు....

ఆధారాలు ఉంటే.. హరీశ్ రావు బయటపెట్టాలి: ఆది శ్రీనివాస్

కలం, వెబ్ డెస్క్: తన ఫామ్ హౌస్ లో సర్వే చేసేందుకు కేసీఆర్ ముందుకు రావాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (Aadi...