Shashi Kumar

నిజాంపేట్ MRO ఆఫీసులో లంచాలు.. రైతుల ఆందోళన!

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల తహసీల్దార్ కార్యాలయం (Nizampet MRO Office) వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ భూముల రిజిస్ట్రేషన్ల...

15 రోజుల్లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ టెండర్లు.. CDMA ఆదేశం

కలం, హనుమకొండ: గ్రేటర్‌ వరంగల్‌ (Warangal) అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ప్రాజెక్టు టెండర్‌ (Underground Drainage Tenders) ప్రక్రియను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని సీడీఎంఏ డాక్టర్‌...

యూపీఐ చార్జీలపై ఫైర్.. హనుమకొండలో సీపీఐ నిరసన

కలం, హనుమకొండ: యూపీఐ చెల్లింపులపై చార్జీల భారం మోపే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు....

దానం అనర్హతపై హైకోర్టు తీర్పు వాయిదా

కలం, వెబ్ డెస్క్: పార్టీ ఫిరాయింపు కేసు విచారణలో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender) అనర్హత పిటిషన్ పై బుధవారం...

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం.. రూ.కోటితో మోడల్ వైకుంఠధామం

కలం, నిర్మల్: విదేశాల్లో స్థిరపడినా.. పుట్టిన ఊరిని మాత్రం మరువలేదు. తల్లిదండ్రుల జ్ఞాపకాలను గుండెల్లో పదిలంగా దాచుకుని.. స్వగ్రామ ప్రజలకు ఉపయోగపడేలా ఏదైనా చేయాలన్న సంకల్పంతో...

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి: ఎస్పీ జానకి షర్మిల

కలం, నిర్మల్: జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ పటిష్ట చర్యలు చేపడుతోందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల...
spot_imgspot_img

పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలి.. AITUC డిమాండ్

కలం, నిర్మల్: మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం యూనియన్...

విషాదం.. రైలు కింద పడి తండ్రి, కుమారుడు ఆత్మహత్య

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని మంచిర్యాల (Mancherial)లో తీవ్ర విషాదం నెలకొంది. రైలు కింద పడి తండ్రి, కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది...

తెలంగాణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: సీఎం రేవంత్, కేసీఆర్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలోని విఘ్నాలను తొలగించి అందరికీ ఆనందం,...

పార్లమెంటులో మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలి: బండ శ్రీశైలం

కలం, మునుగోడు: పార్లమెంటులో రైతు పండించిన అన్ని రకాల పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం (Banda...

ఇందిరమ్మ టవర్స్‌ ఎల్‌ఐజీ ఇళ్లపై కీలక అప్‌డేట్

కలం, వెబ్ డెస్క్: ఇందిరమ్మ టవర్స్‌ ఎల్‌ఐజీ గృహాల (Indiramma Towers LIG Houses) లక్కీ డ్రాలో ఎంపికైన అభ్యర్థుల్లో ఇప్పటివరకు 6,660 మంది అభ్యర్థుల క్షేత్రస్థాయి...

కరీంనగర్‌లో సెంట్రలైజ్డ్ కిచెన్.. భాగస్వామిగా హరే కృష్ణ ఫౌండేషన్

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్’లో భాగంగా కరీంనగర్ మార్కెట్ యార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్...