Pavan Kumar

పేస్కేల్ అమలు చేయండి: ఎమ్మెల్యేకు NREGS సిబ్బంది వినతి

కలం ,మహబూబ్ నగర్ బ్యూరో : ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది (NREGS employees)కి పేస్కేల్‌ను తక్షణమే అమలు చేసి, పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని...

ఖానాపూర్ ఎమ్మెల్యే అల్టిమేటం .. ఎఫ్‌ఆర్‌ఓ లక్ష్మీనారాయణ సస్పెన్షన్

కలం, వెబ్ డెస్క్ :  ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అల్టిమేటంకు అటవీ అధికారులు దిగివచ్చారు. ఇంధన్‌పల్లి (Indhanpally) ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ల‌క్ష్మీనారాయణను...

ప్రజలకు ఆరోగ్యమే తొలి ప్రాధాన్యం.. తల్లిపాలపై డీఎంహెచ్‌వో కీలక సందేశం

కలం , మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో : ప్రజల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేయాలని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ జిల్లా (Mahabubnagar) వైద్యాధికారి డాక్టర్ ఏ.శ్రీనివాసులు అన్నారు....

టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన టీడీపీ సీనియర్ నాయకుడు

కలం, వెబ్ డెస్క్ : బాపట్ల జిల్లా రేపల్లెలో అధికార టీడీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేసిన కాపు...

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

కలం, నారాయణపేట: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంక (Narayanpet Collector) లబ్ధిదారులకు సూచించారు. దశలవారీగా ఇంటి నిర్మాణ...

మెగా డీఎస్సీ పిల్‌పై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

కలం, వెబ్ డెస్క్ : కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ - 2025 (AP Mega DSC) నియామక ప్రక్రియపై వైసీపీ...
spot_imgspot_img

‘బ్లాక్ పేపర్ టు కరెన్సీ’ స్కామ్ .. అశ్వారావుపేటలో ఘరానా మోసం బట్టబయలు!

​కలం, ఖమ్మం బ్యూరో : నల్లటి కాగితాలను ప్రత్యేక కెమికల్‌లో ముంచితే చెలామణి అయ్యే రూ.500 కరెన్సీ నోట్లుగా మారిపోతాయంటూ మాయమాటలు చెప్పి ఒక అమాయకుడి...

ప్రజల కోసం పనిచేయండి… లేదంటే చర్యలే!: ఎమ్మెల్యే హెచ్చరిక

కలం, వనపర్తి: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యాన్ని ఏమాత్రం సహించబోమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (MLA Megha Reddy) హెచ్చరించారు. విధుల్లో అలసత్వం...

గద్వాల‌లో కుండపోత వర్షం .. నీట మునిగిన పాత బస్టాండ్, మార్కెట్

కలం, జోగులాంబ గద్వాల : సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గద్వాల (Gadwal Heavy Rain) పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా పాత...

మా ఉద్యోగాలు తీసేయొద్దు.. జీతాలిప్పించండి : భూ భారతి ఆపరేటర్లు

కలం, నిజామాబాద్ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి (Bhu Bharati)  ప్రాజెక్ట్ లో పని చేస్తున్న 635 మంది ఆపరేటర్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారని,...

ప్రాజెక్టుల క్లియరెన్స్‌కు కౌంట్‌డౌన్.. అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam) అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ...

జూరాలకు పెరుగుతున్న వరద ఉధృతి

కలం, జోగులాంబ గద్వాల : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు(Jurala Project ) కు వరద ప్రవాహం భారీగా పెరిగింది. సోమవారం సాయంత్రానికి జలాశయంలోకి 1.79 లక్షల...