Pavan Kumar

అశ్విన్‌కు అర్ష్‌దీప్ సారీ.. అసలేం జరిగింది?

కలం, స్పోర్ట్స్ : టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) సారీ చెప్పాడు. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో...

వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి 14 రోజుల రిమాండ్

కలం, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి (MLA Virupakshi)ని చిప్పగిరి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ...

ఫామ్‌లోకి వచ్చిన అభిషేక్ శర్మ.. ఏకంగా 25 సిక్సర్లతో విధ్వంసం!

కలం, స్పోర్ట్స్ : భారత ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) మైదానంలో పరుగుల సునామీ సృష్టించారు. ఇటీవలి కాలంలో ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న...

రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే మేఘా రెడ్డి

కలం, వనపర్తి: వనపర్తి ఆర్టీసీ డిపోకు చెందిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఆదివారం రాష్ట్ర జనరల్ సెక్రటరీ...

నారాసుర పాలనలో అరాచకం పరాకాష్టకు చేరింది: జగన్

కలం, వెబ్ డెస్క్ : ఏపీలో కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ శ్రేణులను టార్గెట్ చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వైసీపీ అధినేత, మాజీ సీఎం...

రామ్‌కుమార్ రామనాథన్ జోరు.. బాన్ ఓపెన్-2026 డబుల్స్ టైటిల్ కైవసం!

కలం, స్పోర్ట్స్ : భారత టెన్నిస్ ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్ (Ramkumar Ramanathan) మరో అంతర్జాతీయ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. విజయ్ సుందర్ ప్రశాంత్‌తో...
spot_imgspot_img

శ్రీరాంసాగర్‌కు జలకళ.. 31 టీఎంసీలకు చేరిన నీటిమట్టం

కలం, నిజామాబాద్ బ్యూరో : ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని శ్రీరాం సాగర్ ప్రాజెక్టు (Sriram Sagar Project) క్రమంగా జలకళ సంతరించుకుంటుంది. 31 టీఎంసీల...

ఉపాధ్యాయుల సమస్యలపై టీఎస్ యూటీఎఫ్ కీలక పిలుపు

కలం, నిజామాబాద్ బ్యూరో : ఉపాధ్యాయుల సమస్యలన్నీ విద్యారంగానికి సంబంధించినవేనని, ఉపాధ్యాయులు సంతృప్తిగా పనిచేయాలంటే సమస్యలన్నీ పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, ముఖ్యమంత్రి చెప్పినట్లు...

నిజాయితీ గల సేవలకు సమాజంలో శాశ్వత గౌరవం : ఎమ్మెల్యే

కలం, వనపర్తి: ప్రభుత్వ ఉద్యోగంలో పదవీ విరమణ సహజమైనదేనని, అయితే ఉద్యోగ జీవితంలో నిజాయితీతో విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందిన వారిని సమాజం ఎప్పటికీ...

చెరుకు పండిస్తున్నాం.. ఫ్యాక్టరీని తెరిపించండి: రైతుల డిమాండ్

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ జిల్లాలో మూతపడిన చక్కెర ఫ్యాక్టరీ తెరిపించాలని రైతులు ప్రభుత్వాన్ని అడిగినప్పుడల్లా మీరు చెరుకు పెట్టడం లేదని ప్రభుత్వ పెద్దలు...

భక్తిశ్రద్ధలతో ఇందూరు ఊర పండుగ.. జనసంద్రంగా మారిన నిజామాబాద్!

కలం, నిజామాబాద్ బ్యూరో : ఇందూరులో ఊర పండుగ (Oora Panduga) అంగరంగ వైభవంగా జరిగింది. ఖిల్లా రామాలయం వద్ద ఉన్న ఆలయం నుంచి కొత్తగా...

కాంగ్రెస్ హామీలు ఏమయ్యాయి?.. కానిస్టేబుల్ ఫీజు తగ్గించాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్

కలం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో : ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు దరఖాస్తు ఫీజును రూ.1500గా నిర్ణయించడం నిరుద్యోగ యువతపై తీవ్రమైన ఆర్థిక భారం మోపడమేనని, ఈ...