Bhaskar

ఎల్‌ నినో ప్రభావం.. సీఎం చంద్రబాబు సమీక్ష

కలం, వెబ్ డెస్క్: ఏపీలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. వచ్చే మూడు నెలల పాటు 35–40...

పీవోకేలో ఘర్షణలు.. భారత్ కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో జరుగుతున్న ఘర్షణలపై భారత్ (India) స్పందించింది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఏమాత్రం చట్ట ప్రకారం జరగడం లేదని...

కేంద్రంపై యువతలో తీవ్ర వ్యతిరేకత: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వంపై యువతలో తీవ్ర వ్యతిరేకత నెలకొందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఢిల్లీలో జరిగిన నిరసనలు చాలా...

ఆందోళనకారులపై కంగనా రనౌత్ ఫైర్

కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలో ఇటీవల చేపట్టిన నిరసనలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని, ఆయన...

యాదగిరిగుట్టలో కాంగ్రెస్ కాగడాల ర్యాలీ

కలం, యాదగిరిగుట్ట: ఢిల్లీలో ఆందోళన చేపట్టిన విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జికి నిరసనగా యాదగిరిగుట్ట (Yadagirigutta)లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాగడాలు, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. శ్రీ...

దంపతులను నమ్మించి.. బంగారు మంగళసూత్రం చోరీ

కలం, వలిగొండ: ఉచిత బియ్యం పథకం పేరుతో వృద్ధ దంపతులను మోసం చేసి బంగారు మంగళసూత్రాన్ని అపహరించిన ఇద్దరు నిందితులను బీబీనగర్ (Bibinagar) పోలీసులు అరెస్టు...
spot_imgspot_img

కరీంనగర్‌లో 31న జాబ్ మేళా

​కలం, కరీంనగర్: కరీంనగర్( Karimnagar) జిల్లా కేంద్రంలో ఈ నెల 31న జాబ్ మేళా జరగనుంది. ప్రైవేట్ రంగ బ్యాంకులో ఉద్యోగాల కోసం ఎన్ఐఐటీ, వి...

ఫీజుల భారంపై జగిత్యాలలో బీజేపీ ఆందోళన

కలం, జగిత్యాల: విద్యార్థులపై విద్యా ఫీజుల భారాన్ని తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ జగిత్యాల (Jagtial)లో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు....

కరీంనగర్‌లో కొత్త పార్కింగ్ స్థలం ఏర్పాటు

కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో పెరుగుతున్న వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా నూతన పార్కింగ్ స్థలాన్ని అందుబాటులోకి తెచ్చామని మున్సిపల్ కమిషనర్...

హై కోర్ట్ తీర్పు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందన

​కలం, వెబ్ డెస్క్: హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని హైకోర్ట్ ఆదేశించడం సంచలనంగా మారింది. ఈ తీర్పుపై రంగనాథ్ స్పందించారు....

ప్రత్యామ్నాయ పంటలపై ప్రత్యేక దృష్టి: కరీంనగర్ కలెక్టర్

కలం, కరీంనగర్: ఎల్ నినో నేపథ్యంలో కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా వ్యవసాయ అధికారులను...

ఆర్వోబీ పనులు వేగవంతం చేయండి: కరీంనగర్ కలెక్టర్

కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar)  జిల్లా తీగలగుట్టపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) పనులను కలెక్టర్ చిత్రా మిశ్రా పరిశీలించారు. పనుల...