కలం, వెబ్డెస్క్: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కొత్త మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ)గా రవి రంజన్ (Ravi Ranjan) నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం కేంద్రం వెల్లడించింది. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ప్రస్తుతం ఎండీగా ఉన్న వినయ్ ఎమ్ టోన్సే స్థానంలో రవి నియమితులయ్యారు. కాగా, రవి రంజన్ ఎస్బీఐలోనే డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్(గ్లోబల్ మార్కెట్స్)గా పనిచేస్తున్నారు.
Read Also: బామ్మర్దిపై బావ పైచేయి
Follow Us On: Pinterest


