epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

గజ్వేల్ పోలీస్‌ స్టేషన్‌లో ఏసీబీ తనిఖీలు

కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ (ACB) అధికారులు తనిఖీలు చేశారు. గతంలో ఇదే పోలీస్ స్టేషన్‌లో కోర్టు విధులు నిర్వహించిన ఆరుగురు కానిస్టేబుళ్ల మీద వివిధ ఆరోపణలు రావడంతో అప్పటి సీపీ విజయ్ కుమార్ సస్పెండ్ చేసారు. అంతే కాకుండా వీరిపై ACB విచారణకు లేఖ రాశారు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.

Read Also: మేడారం జాతరకు 700 బస్సులు.. మహిళలకు ఉచిత ప్రయాణం

Follow Us On: Twitter

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>