epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

టీమిండియా క్రికెటర్​కి ఈసీ నోటీసులు

కలం, వెబ్​ డెస్క్ : భారత క్రికెట్​ ఆటగాడు మహమ్మద్​ షమి (Mohammed Shami) కి ఈసీ (Election Commission) నోటీసుల జారీ చేసింది. అతడితో పాటు సోదరుడు మహమ్మద్ కైఫ్​కు కూడా నోటీసులు పంపింది. స్పెషల్​ ఇంటెన్సివ్ రివిజన్​ (SIR) లో భాగంగా అసిస్టెంట్ ఎలక్ట్రోరల్​ రిజిరిస్ట్రేషన్ అధికారి ఎదుట హాజరు కావాలని నోటీసులో ఈసీ పేర్కొన్నది. వీరిద్దరి ఓటరు నమోదు ఫారాల్లో వ్యత్యాసాలు ఉన్నందున విచారణకు పిలిచింది. అయితే, తాను ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే టోర్నమెంట్ కోసం రాజ్​కోట్​లో ఉన్నందున హాజరుకాలేకపోతున్నానని షమి ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

Read Also: రాజాసాబ్ పార్ట్ 2 నిజంగా ఉంటుందా?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>