epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

జీహెచ్​ఎంసీలో భారీ బదిలీలు.. ఒకేసారి 140 మంది ట్రాన్స్ ఫర్

కలం, వెబ్​ డెస్క్​ : గ్రేటర్ హైదరాబాద్​ మున్సిపల్ కార్పొరేషన్​ (GHMC) భారీగా అడ్మినిస్ట్రేటివ్​ మార్పులు జరిగాయి. అసిస్టెంట్ మున్సిపల్​ కమిషనర్ల బదిలీతో పాటు పాత, కొత్త సర్కిళ్లకు అసిస్టెంట్ కమిషనర్లు నియమితులయ్యారు. దీంతో ఒకేసారి ఒకేసారి 140 మంది ట్రాన్సఫర్​ చేస్తూ GHMC కమిషనర్​ ఆర్​.వి కర్ణన్​ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముందుగా 27 మంది ఐఏఎస్ అధికారులను జోనల్​ హెడ్స్​ గా నియమితులయ్యారు. 60 మంది డిప్యూటీ కమిషర్లను, మెడికల్​ స్టాఫ్​ ను కూడా బదిలీ చేశారు. హైదరాబాద్​ లో విస్తరించిన జోన్లలో అడ్మినిస్ట్రేటివ్​ పాలనను మెరుగుపర్చడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read Also: డెలివరీ బాయ్స్ జీవితం.. దినదిన గండం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>